మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

1 year ago 23
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం అధ్యయనం చేస్తున్నామన్న ఆర్టీసీ ఛైర్మన్.. త్వరలోనే పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. మరోవైపు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 1600 నూతన బస్సులు కొనుగోలు చేయనున్నట్లు చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్.. ఇందులో 900 బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు,
Read Entire Article