మహిళ మెడలో బలవంతంగా తాళి కట్టిన వ్యక్తి.. పెళ్లై ఇద్దరు పిల్లులున్నప్పటికీ

4 months ago 15
విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళ మెడలో, ఇప్పటికే పెళ్లై పిల్లలున్న వ్యక్తి బలవంతంగా తాళి కట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. మద్యం మత్తులో మహిళ ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమె గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు కావాలనే చేశాడా.. లేదంటే మద్యం మత్తులో ఇలాంటి పని చేశాడా అనే కోణంలో విచారిస్తున్నారు.
Read Entire Article