మరో రూ.13 వేల కోట్ల రుణమాఫీ.. ఆ రైతులందరికీ వర్తింపు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన

1 year ago 34
రూ.2 లక్షల రైతు రుణాల మాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మరో 13 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని.. అర్హులైన రైతుల రుణమాఫీకి మరో రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు.
Read Entire Article