మరో ఆలయ ప్రాంగణంలో అపచారం.. దేవస్థానం కార్యాలయంలో ఇలాంటి పనా!

1 year ago 23
Liquor Bottles Found at Korukonda Lakshmi narasimha swamy Temple: తిరుమల కొండపై ఎగ్ బిర్యానీ ప్రత్యక్షమైన ఘటన మరువకముందే మరోచోట ఇలాంటి తరహా ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కార్యాలయంలో మందుబాటిళ్లు, బిర్యానీ పొట్లాలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఇవేం పనులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా జిల్లా దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Read Entire Article