మన్మోహన్ సింగ్ అంత్యక్రియల వేళ బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. కేసీఆర్ ఆదేశాలు..!

1 year ago 32
Manmohan Singh Cremation: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశమంతా సంతాపం వ్యక్తం చేస్తోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. అయితే.. రేపు (డిసెంబర్ 28న) మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనుండగా.. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగబోయే మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొనాలని పార్టీ అధినేత కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article