మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం ధరలు భారీగా పెంపు..? ఇక జేబులకు చిల్లులే..!

1 year ago 28
దసరాకు సత్తా చాటిన మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తుంది. మద్యం ధరలను పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి బీర్ల ఉత్పత్రి కేంద్రాలకు చెల్లించే ధరలకు పెంచుతూపోతున్న ప్రభుత్వం.. అందులో భాగంగా ఈసారి కూడా రేట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈసారి ఏకంగా 15 శాతం ధరలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో.. బీర్ల ధరలు గట్టిగానే పెరిగే ఛాన్స్ ఉంది.
Read Entire Article