మంత్రి కోమటిరెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

1 year ago 25
Komatireddy Venkat Reddy: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తమ మాటలతో అధికారులను, ప్రజలను తప్పుబట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయంపై మాట్లాడదామని ఫోన్ చేస్తే.. కనీసం తన కాల్ లిఫ్ట్ కూడా చేయట్లేదని ఆసక్తికర వ్యాఖ్యల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.
Read Entire Article