భీమవరం: పిల్లలకు తల్లికి వందనం రాలేదని టవర్ ఎక్కిన తండ్రి..

11 months ago 21
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'తల్లికి వందనం' పథకం కింద నిధులు విడుదలయ్యాయి. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తన పిల్లలకు తల్లికి వందనం డబ్బులు రాలేదని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో దిగివచ్చాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది, నెటిజన్లు అతను చేసిన పనిపై మండిపడుతున్నారు.
Read Entire Article