భద్రాచలం రామయ్య భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో, ఆలయ ఈవో కీలక నిర్ణయం

1 year ago 32
భద్రాచలం రామయ్య భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో అన్న ప్రసాదం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మాన్యువల్‌గా గంట సేపు మాత్రమే అన్నదానం టికెట్లు ఇస్తుండగా.. కొందరికి మాత్రమే అన్నదానం స్వీకరించే అవకాశం దొరకుతుంది. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంలో భక్తులందరికీ అన్న ప్రసాదం అవకాశం కల్పించేలా ఆలయ ఈవో చర్యలు చేపట్టారు.
Read Entire Article