భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ 7 దుర్గ గుడి మూసివేత.. కారణమిదే

11 months ago 21
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని సెప్టెంబర్ 7న మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆలయాన్ని మూసివేయనున్నట్లు దుర్గమల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రహణం సమయం పూర్తయిన తర్వాత అనగా సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, సంప్రోక్షణ, అభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని.. తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article