బాబోయ్ చంపేస్తోన్న చలి.. ఆ రెండు జిల్లాలు గజగజ, పడిపోయిన ఉష్ణోగ్రతలు

5 months ago 15
తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. రానున్న రెండు రోజులు చలి మరింత అధికమవుతుందని, 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
Read Entire Article