బాధితులకు అండగా తెలంగాణ బీజేపీ ఎంపీలు.. ఒకొక్కరు రూ.10 లక్షల చొప్పున..

10 months ago 18
తెలంగాణలో వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బీజేపీ ఎంపీలు అండగా నిలిచారు. ఆరుగురు పార్లమెంటు సభ్యులు.. ఇద్దరు కేంద్రమంత్రులు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ.10 లక్షలు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వారిని ప్రశంసించారు. బాధల్లో భరోసాగా నిలబడటం తమ బాధ్యత అని ఆయన తెలిపారు. సహాయక చర్యల కోసం వెంటనే నిధులు విడుదల చేయడం ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పారు.
Read Entire Article