ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వరకట్నం కోసం హింసించి చంపేశారు..!

5 months ago 16
వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అంతా సాఫీగా సాగుపోతుంది అని అనుకునే సమయంలోనే.. వరకట్నం వారి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. వరకట్నం తీసుకురావాలని భర్త, అత్త మామలు.. నానా రకాలుగా హింసించారు. ఏకంగా ఇప్పుడు చంపేశారు. పైగా దెబ్బలు తగిలాయంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆ అమ్మాయి అప్పటికే మరణించింది. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం సాయిపూర్‌లో చోటు చేసుకుంది.
Read Entire Article