ప్రయాణికులకు భారీ షాక్.. హైదరాబాద్ ‌మెట్రో ఛార్జీలు పెంపు..! కనిష్టం, గరిష్టం ఎంతంటే..

1 year ago 28
హైదరాబాద్ మెట్రో ఛార్జీలు మే రెండో వారం నుండి పెరిగే అవకాశం ఉంది. కనిష్ట ఛార్జీ రూ. 15 వరకు, గరిష్ట ఛార్జీ రూ. 75 వరకు పెరగవచ్చు. ఎల్ అండ్ టీ ఈ పెంపు ద్వారా ఏడాదికి అదనంగా రూ. 150 కోట్లు ఆర్జించాలని భావిస్తోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి.. సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article