ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి చికిత్స చేసి.. మానవత్వం చూపిన కేంద్ర మంత్రి పెమ్మసాని

9 months ago 15
కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గొప్ప మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడికి ఆయన వెంటనే ప్రథమ చికిత్స చేసి, తన కాన్వాయ్‌లోని కారులో అతడ్ని ఆసుపత్రికి తరలించి ప్రాణపాయం నుంచి రక్షించారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల వద్ద జరిగిన ఓ ప్రమాదంలో, వెంకటేశ్వరరావు అనే వ్యక్తి లారీ ఢీకొనడంతో గాయపడగా, మంత్రి వెంటనే స్పందించి ఆదుకున్నారు.
Read Entire Article