ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వాస్పత్రుల్లో తక్కువ ధరకే నాణ్యమైన మందులు

1 year ago 42
ప్రభుత్వ ఆసుపత్రులలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన ఔషధి మెడికల్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న జనరిక్ దుకాణాలను స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అంతేకాక జిల్లా ఆసుపత్రుల్లో కూడా జన ఔషధి కేంద్రాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని ద్వారా జనాలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించవచ్చు.
Read Entire Article