ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. ఇకపై రూ.వెయ్యి జరిమానా, ఎందుకంటే!

7 months ago 19
Visakhapatnam Rs 1000 Fine Garbage: విశాఖపట్నం వాసులకు అలర్ట్రో. నగర కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రోడ్లపై చెత్త వేస్తే రూ.వెయ్యి ఫైన్ తప్పదు అంటున్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ డ్రోన్లతో నిఘా పెట్టి, చెత్త వేసేవారిని పట్టుకుంటున్నారు. వ్యాపారులు కూడా డస్ట్‌బిన్‌లు పెట్టకపోతే చర్యలు తప్పవు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈ కొత్త విధానం అమలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article