ప్రజలకు గుడ్‌న్యూస్.. కేజీ రూ.2 మాత్రమే, ఎగబడిన జనాలు.. ఎన్నికేజీలైనా తీసుకెళ్లొచ్చు

8 months ago 12
Andhra Pradesh Onions Rs 2 Per Kg Only: కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెట్ ఫెడ్ ద్వారా క్వింటాల్ ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తోంది. ప్రజలకు కిలో ఉల్లిపాయలు రూ.2కే అందిస్తున్నారు. రైతుల నుంచి కొన్న ఉల్లిని తక్కువ ధరకు అమ్మడం ద్వారా ప్రజలకు ఊరట లభిస్తోంది. అంతేకాకుండా, హెక్టారుకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Read Entire Article