ప్రజలకు అలర్ట్.. రేపు భారీ వర్షాలు.. జూలై 24 నాటికి మరో అల్పపీడనం!

1 year ago 25
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. సోమవారం పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు జూలై 24 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని వలన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Entire Article