పొలంలో ఏ ధాన్యం ఉన్నా కోతులకు భయపడాల్సిన అవసరం లేదు.. ఆ రైతు ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..

6 months ago 10
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లోని మున్యాల్ గ్రామ రైతులు.. ధాన్యం కుప్పలపై కోతుల బెడద తగ్గించడానికి వినూత్నంగా మైకులను ఉపయోగించారు. ఈ మైకుల్లో కుక్కల అరుపులు, మనుషుల శబ్దాలు నిరంతరాయంగా ప్లే చేయడం ద్వారా.. పగటిపూట కోతులు, రాత్రిపూట పందులు పొలాల దగ్గరకు రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పులి బొమ్మలు, అద్దాలు వంటి పద్ధతులను కూడా కోతులను తరిమేందుకు వాడుతున్నారు. రైతు ఆలోచన ఇతర రైతులను కూడా ఆలోచింపజేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article