పేరు కోసం ప్రయత్నించడమే ఆ రెండుసార్లు ఓడిపోయా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

1 year ago 26
న్యూఢిల్లీలో ఓ జాతీయ పత్రిక శత వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల గురించి మాట్లాడుతు. అలాగే, తాను 2004, 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయానో వెల్లడించారు. అలాగే, మోదీ, బీజేపీతో కలిసి పనిచేయడం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. గొప్ప దేశం కోసం మేం వారితో కలిసి పనిచేస్తున్నామని స్పష్టంగా చెప్పగలనని, ఎవరినీ ప్రభావితం చేయాల్సిన అవసరం లేదన్నారు.
Read Entire Article