పిఠాపురంవాసులకు తీపికబురు.. రూ.59.70 కోట్లతో అక్కడే ఫిక్స్, ఇక ఆ కష్టాలు తీరినట్లే!

1 year ago 23
Pithapuram Rs 59 Crores ROB: డిప్యకూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే క్రాసింగ్ వద్ద వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.59.70 కోట్లు మంజూరు చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తొలుత నిర్మాణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించి.. ఆ తరువాత కేంద్ర రహదారి మౌలికవసతుల నిధి కింద రీయింబర్స్‌మెంట్ చేసుకుంటుంది.
Read Entire Article