పాపాలు బయటకు వచ్చేకొద్దీ.. ట్వీట్లు పెరుగుతున్నాయి.. వంగలపూడి అనిత సెటైర్లు

1 year ago 32
వైసీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఫైరయ్యారు. విశాఖపట్నంలో పర్యటించిన వంగలపూడి అనిత.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కొద్దీ వారి ట్వీట్లు పెరుగుతున్నాయంటూ వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై సిట్ వేశామని.. వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇక సీఎం స్థాయి వ్యక్తిపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్న అనిత.. విజయసాయిరెడ్డి శకుని లాంటి వ్యక్తి అని విమర్శించారు.
Read Entire Article