పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి.. ఇంత ఘోరమేంటి స్వామి..!

1 year ago 32
మాలధారణ చేస్తున్నామంటే.. మనకున్న చెడు అలవాట్లతో పాటు కామ, క్రోద, మద, మాశ్చర్యాలను దూరం చేసుకుని.. మనలోని దైవత్వాన్ని మేల్కొల్పి.. స్వచ్ఛమైని నిశ్చలమైన మనిషిగా మారాలనే ఉద్ధేశంతోనే. ఇందులో మాలధారణకు ఎన్నో నియమాలు నిబంధనలు కూడా ఉంటాయి. చెడు అలవాట్ల జోలికి పోకుండా, మనసును నిర్మలంగా మార్చుకుని ఉండాలి. కానీ.. కొంత మంది తాము మాలలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి.. ఎన్నో దుర్మార్గపు పనులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ స్వామి అత్యంత ఘోరానికి పాల్పడ్డాడు.
Read Entire Article