పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు.. ప్రతిష్టాత్మక అవార్డ్..!

8 months ago 20
ఫిర్యాదులు వస్తున్నాయని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు.. కేంద్రం అవార్డు దక్కింది. భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఇటీవల పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మికి కి ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దగ్గరకు కూడా వెళ్లినట్లు.. జయసూర్యపై విచారణ కూడా ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పీతో పాటు మరో ముగ్గురికి కేంద్రం అవార్డు ప్రకటించడం గమనార్హం.
Read Entire Article