పర్యాటకులకు శుభవార్త.. సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం.. ఈ నెల 22 నుంచి ప్రారంభం

8 months ago 19
ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ శుభవార్త చెప్పింది. నల్లమల అడవుల అందాల మధ్య కృష్ణా నదిలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. 110 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. టికెట్ ధరలు, ప్రయాణ వివరాలు తెలుసుకోండి.
Read Entire Article