పరీక్ష రాసి వస్తూ టెన్త్ విద్యార్థిని మృతి.. హైదరాబాద్‌లో తీవ్ర విషాదం

1 year ago 21
హైదరాబాద్‌ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు మొదలైన రెండో రోజే ఊహించని ఘటన జరిగింది. రెండో రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాసి.. తన సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు కింద పడటంతో.. విద్యార్థిని అక్కడకిక్కడే ప్రాణాలు వదిలింది. విద్యార్థిని సోదరునికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Entire Article