పత్తి, మిర్చి కంటే ఈ పంటతోనే అధిక లాభాలు.. రైతులకు మంత్రి తుమ్మల సూచన

1 year ago 36
సంప్రదాయ పంటల నుంచి ఉద్యానవన పంటల వైపు రైతులు మెుగ్గు చూపితేనే రైతులు అధిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నదాతకు సూచించారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఆయన.. రైతులు పామాయిల్ పంట సాగు వైపు మెుగ్గు చూపాలని సూచించారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించగా.. పత్తి పంట దిగుబడి చాలా వరకు తగ్గిందని చెప్పారు.
Read Entire Article