పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బోగి.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..

1 year ago 29
Goods train derails mahabubnagar delays rail traffic: మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం గూడ్స్ రైలు బోగి పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు నుండి కాచిగూడ వెళ్లే రైలుకు ఈ ఘటన జరిగింది. దీనివల్ల చాలా రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు స్టేషన్లలో చిక్కుకుపోయారు. వందే భారత్ రైలు కూడా వనపర్తిలో ఆగింది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేస్తున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైళ్లు ఎప్పుడు తిరిగి నడుస్తాయో వేచి చూడాల్సిందే!
Read Entire Article