పక్షవాతానికి గురైన వారి కోసం అద్భుత ఆవిష్కరణ.. ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా..

9 months ago 19
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పక్షవాతం (Paralysis) ఉన్నవారికి సహాయపడే 'ఇంటిగ్రేటెడ్ సహాయక సాంకేతిక వ్యవస్థ'ను రూపొందించారు. రూ.8,000 నుండి రూ.10,000 ధరలో ఈ పరికరం లభిస్తుంది. ఇది ముఖ గుర్తింపు, ఐఓటీ (IoT) సాంకేతికతను ఉపయోగిస్తుంది. ముక్కు కొన కదలికలను ట్రాక్ చేయడం ద్వారా రోగులు వీల్‌చైర్‌ను నియంత్రించవచ్చు. ఎలక్ట్రిక్ స్విచ్ లను ఆపరేట్ చేయవచ్చు. అత్యవసర సహాయాన్ని కూడా కోరవచ్చు. ఇది తొమ్మిది భారతీయ భాషలలో సమాచార మార్పిడికి ఉపయోగపడుతుంది.
Read Entire Article