పండగలాంటి వార్త తెచ్చిన టీజీఎస్ఆర్టీసీ.. దాదాపు 12కిపైగా డిపోల నుంచి..

10 months ago 19
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటి నుంచే చాలా వరకు విగ్రహాలను హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్నారు. ఇక సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అత్యధిక సంఖ్యలో ట్యాంక్‌బండ్ వైపు విగ్రహాల శోభాయాత్ర నిర్వహించనున్నారు. అయితే నగరంలో ఈ వేడుకలను చూసేందుకు వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 12కిపైగా డిపోల నుంచి ఈ బస్సులు నడపనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article