నేను రెడీ.. నువ్వు రెడీయా? వైఎస్ జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ ఛాలెంజ్..

6 months ago 17
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. పులివెందుల పర్యటనలో అరటి తోటలను పరిశీలించిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి. వైసీపీ హయాంలో అరటి పంటకు ఇన్సూరెన్స్ చెల్లించినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. నిరూపించలేకపోతే ఆయన రాజీనామా చేయగలరా అని సవాల్ విసిరారు.
Read Entire Article