నేటి నుంచే వరద బాధితులకు రూ.10 వేల ఆర్దిక సాయం.. నేరుగా బ్యాంకు ఖాతాలకే

1 year ago 32
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. బాధితులకు వెంటనే రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, నిత్యావసరాలను కూడా అందజేయాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు అందజేయాలని నిర్ణయించారు. మరోవైపు, వరద బాధితులను ఆదుకోడానికి దాతలు ముందుకొస్తున్నారు. ఇప్పటి సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతుగా సాయం ప్రకటించాయి.
Read Entire Article