నీకో దండం తల్లో.. ప్రియుడు సన్నిహితంగా ఉండట్లేదని.. వామ్మో, మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నావేంటమ్మా..!

1 year ago 14
విశాఖపట్నంలో ప్రియుడు తనతో సన్నిహితంగా ఉండడం లేదన్న కోపంతో ఒక మహిళ అతని ఖరీదైన బైక్‌కు నిప్పు పెట్టింది. మంటలు వ్యాపించి 18 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మొదటి అంతస్థుకు మంటలు వ్యాపించాయి. సీసీటీవీ ద్వారా ఘటన వెలుగులోకి వచ్చి, మహిళను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు చేశారు.
Read Entire Article