నాటు బాంబు, లక్ష్మీబాంబు కాదు.. త్వరలో ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది: మంత్రి పొంగులేటి

1 year ago 20
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. దీపావళికి పొలిటికల్ బాంబులు పేలనున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లు.. సర్వత్రా ఉత్కంఠకు తెరలేపాయి. అయితే.. మంత్రి చెప్పినట్టుగా దీపావళికి ఎలాంటి షాకింగ్ న్యూస్‌లు బయటికి రాకపోవటంతో.. కౌంటర్లు మొదలయ్యాయి. దీంతో.. మరోసారి మంత్రి సంచలన కామెంట్ వదిలారు. నాటు బాంబో లక్ష్మీ బాంబో కాదు.. త్వరలోనే ఆటమ్ బాంబే పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
Read Entire Article