నాగార్జున పరువు నష్టం పిటిషన్.. మంత్రి కొండా సురేఖకు షాక్.. నాంపల్లి కోర్టు నోటీసులు జారీ

1 year ago 18
నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. కాగా, ఇదే వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సైతం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సురేఖ తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని పిటిషన్ వేశారు.
Read Entire Article