నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్

1 year ago 24
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ బ్రేక్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిధిలో పని చేస్తున్న 99 మంది పంచాయతీ కార్యదర్శులు.. గత కొన్ని నెలలుగా విధులకు హాజరుకావటం లేదని.. అది కూడా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమలు తీసుకోకుండానే విధులకు గైర్హజరయ్యారని తెలుసుకున్న కలెక్టర్ త్రిపాఠి.. సర్వీస్ బ్రేక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article