నగర శివారులో 15 ఎకరాల ఆక్రమణపై.. హైడ్రా పంజా.. పొరపాటున మీరు ఇక్కడ భూమి కొన్నారా..?

1 year ago 37
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించి.. ప్రజావసరాల స్థలాలను పరిరక్షించడంలో హైడ్రా చేస్తున్న కృషిని ప్రజలు మెచ్చుకుంటున్నారు. గాజులరామారం.. కాటేదాన్‌లో ఇటీవల చేపట్టిన కూల్చివేతలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరగడం ప్రజల్లో చైతన్యాన్ని సూచిస్తుంది. హైడ్రా చేస్తున్న ఈ చర్యలు నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఒక బలమైన పునాదిని వేస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు సేఫ్‌గానే ఉంటాయన్న ధీమాకు ప్రజలు వచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article