ధర్మపురి భక్తులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారం.. ఎంపీ కీలక ప్రకటన..!

1 year ago 27
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే.. మూడు కోట్లతో ఆలయంలో ధర్మశాల నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక హామీ ఇచ్చారు. తన ఎంపీ ల్యాడ్స్‌తో ధర్మపురి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సోమవారం రోజున ధర్మపురి పట్టణంలో రూ.15 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎంపీ వంశీకృ శంకుస్థాపన చేశారు.
Read Entire Article