దేశంలోనే అతి పెద్ద ఏకశిలా గణనాథుడు.. మన తెలంగాణలోనే, ఈ విగ్రహం చరిత్ర తెలుసా..?

1 year ago 44
Ganesh Chaturthi 2024: దేశంలోని అతిపెద్ద వినాయకుడిగా నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల పరిధిలోని ఆవంచ ఐశ్వర్య గణపతి ప్రసిద్ధికెక్కాడు. ఐశ్వర్య గణపతిగా, గుండు గణపతిగా ప్రఖ్యాతి చెందాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా 30 అడుగుల ఏకశిలా ఐశ్వర్య గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షింది. ఆ విగ్రహం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Entire Article