దేవుడి సాక్షిగా చెబుతున్నా నాకు సంబంధం లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి

10 months ago 14
తిరుమల శ్రీవారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ కోటా వినుత డ్రైవర్ హత్య కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఆ దేవుడి సాక్షిగా రాయుడు హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు. తనను ఇందులో ఇరికించాలని కొంతమంది చూస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.
Read Entire Article