దుబాయ్‌ చిక్కుకుని నరకయాతన.. ఏపీ మహిళను 12 గంటల్లోనే స్వదేశానికి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం!

1 year ago 30
గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తునవారిలో ఏజెంట్ల చేతిలో మోసపోతుండగా.. మరికొందరు పని ప్రదేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి పేరుతో తీసుకెళ్లిన తర్వాత పని ఇప్పించకపోవడం, లేదా ఎవరూ చేయలేని అతికష్టమైన పనులను అప్పగిస్తున్నారు. బాధితుల పాస్‌పోర్ట్‌ను లాక్కుని.. నానా కష్టాలు పెడుతుంటారు. అక్కడ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తే.. దొంగతనం వంటి తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి.
Read Entire Article