దసరాలోపు నియామకాలు, గ్రూప్-1 రిజల్ట్స్ అప్పుడే.. సీఎం రేవంత్ మరో తీపికబురు

1 year ago 28
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలును సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ క్రమంలోనే.. దసరా పండుగలోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా.. తర్వలోనే గ్రూప్-1 ఫలితాలు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. మొదటి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో 20 నుంచి 25ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం తెలిపారు.
Read Entire Article