దసరా వేళ రైతులకు భారీ సాంత్వన.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.10 వేలు.. నిధులు విడుదల

1 year ago 32
Telangana Crop Compensation Money: దసరా పండుగ వేళ తెలంగాణలోని రైతులకు భారీ స్వాంతన కలిగించే వార్తను వినిపించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇటీవల కురిసిన అతిభారీ వర్షాలతో వేల ఎకరాల్లోని పంటలు నష్టపోగా.. బాధిత రైతులకు అండగా ఉండేందుకు ఎకరానికి రూ.10 వేల పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. నష్టపోయిన పంటల వివరాలు, బాధిత రైతుల జాబితా సిద్ధం కావటంతో.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దసరాకు ముందు నిదులు విడుదల చేయటంతో రైతులకు భారీ స్వాంతన కలుగనుంది.
Read Entire Article