దశబ్దాల కల సాకారం.. ఆ జిల్లాలో అగ్రికల్చర్ కాలేజీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

9 months ago 16
రేవంత్ సర్కార్ విద్యార్థులకు ఉచితంగా, నాణ్యమైన విద్య అందించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో దశబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న డిగ్రీ కాలేజీ స్థాపనకు ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కాలేజీకి భూమి కేటాయించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article