దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. నగరం మధ్యలో 4 లైన్ల రైలు మార్గం

8 months ago 15
దక్షిణ మధ్య రైల్వే విభాగం.. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. ఇంతకు దేని గురించి అంటే హైదరాబాద్‌లో రైల్వే లైన్‌ను విస్తరించేందుకు. నగరంలో సనత్‌నగర్ నుంచి మౌలాలి వరకు ఉన్న రైలు మార్గాన్ని నాలుగు లైన్లకు విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. దీనిలో భాగంగా, రైల్వే ట్రాక్‌కి ఇరువైపులా 20 మీటర్ల ప్రాంతాన్ని ప్రత్యేక రైల్వే జోన్‌గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. భవిష్యత్తులో పెరగనున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Read Entire Article