తెలంగాణవాసులకు సంక్రాంతి కానుక.. పండుగకు ముందే పంపిణీ.. మంత్రి భారీ శుభవార్త

1 year ago 30
తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగకు భారీ కానుక ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. అయితే.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుండగా.. సంక్రాంతి పండుగకు మాత్రం నిరుపేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతికి ముందే ప్రజలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పండుగకు భారీ శుభవార్త చెప్పారు.
Read Entire Article