తెలంగాణవాసులకు తీపికబురు.. కొత్త రేషన్ కార్డుల జారీ అప్పటి నుంచే.. బిగ్ అప్డేట్..!

1 year ago 22
Uttam Kumar Reddy: తెలంగాణ వాసులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీపికబురు వినిపించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైనా.. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచి అన్న విషయంపై కీలక ప్రకటన చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణలో కులగణన ప్రక్రియ నడుస్తుండగా.. ఆ సర్వే ముగిసిన తర్వాత తెల్ల రేషన్ కార్డుల జారీపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Read Entire Article