తెలంగాణలోని ఆ రైతులందరికీ భారీ ఊరట.. కేంద్రం నిర్ణయంతో కళ్లుచెదిరే ఆదాయం..!

1 year ago 32
Import Tax Increase on Palm Oil: తెలంగాణలో పామాయిల్ రైతులకు భారీ ఊరట లభించింది. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవతో.. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ దిగుమతిపై పన్నును ఏకంగా 20 శాతం పెంచేసింది. దీంతో.. దేశంతో పాటు తెలంగాణలోని పామాయిల్ రైతులకు పెద్దఎత్తున లాభం చేకూరే అవకాశం ఉంది. దిగుమతి తగ్గటంతో.. దేశీయ దిగుబడులకు భారీగా డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. దీంతో.. రైతులకు కళ్లు చెదిరే ఆదాయం సమాకురనుంది.
Read Entire Article