తెలంగాణలో వాళ్లందరికీ శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.లక్ష సాయం.. భట్టి కీలక ప్రకటన

1 year ago 36
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త ప్రకటించారు. ఈసారి సివిల్స్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు సాయం అందిచనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా.. ఈ కీలక ప్రకటన చేశారు భ్టటి విక్రమార్క.
Read Entire Article